కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ 

బీజేపీలో చేరికలపై పార్టీ స్పీడ్ పెంచింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. నిన్న పొంగులేటి, జూపల్లితో రహస్య చర్చలు జరిపారు. కిషన్ రెడ్డి –ఈటల రాజేందర్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.