ఆరో రోజూ సీబీఐ కస్టడీకి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్
![ఆరో రోజూ సీబీఐ కస్టడీకి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6446249e2b67b.jpg)
వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ను ఆరో రోజూ కస్టడీకి తీసుకున్న సీబీఐ అధికారులు. వీరిద్దరినీ ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు. నేటితో ముగియనున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ కస్టడీ.