ఆరో రోజూ సీబీఐ  కస్టడీకి భాస్కర్​ రెడ్డి, ఉదయ్​ కుమార్​

ఆరో రోజూ సీబీఐ  కస్టడీకి భాస్కర్​ రెడ్డి, ఉదయ్​ కుమార్​

వైఎస్​ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు. భాస్కర్​ రెడ్డి, ఉదయ్​ కుమార్​ను ఆరో రోజూ కస్టడీకి తీసుకున్న సీబీఐ అధికారులు. వీరిద్దరినీ ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు. నేటితో ముగియనున్న భాస్కర్​ రెడ్డి, ఉదయ్​కుమార్​ కస్టడీ.