బాణసంచా ఫ్యాకర్టీలో పేలుడు... ఆరుగురు మృతి

బాణసంచా ఫ్యాకర్టీలో పేలుడు... ఆరుగురు మృతి

చెన్నై తమిళనాడు రాష్ట్రంలోని  కాంచీపురంలో బుధవారం   బాణసంచా  తయారీ కేంద్రంలో  పేలుడు  చోటు  చేసుకుంది.  ఈ పేలుడులో  ఆరుగురు మృతి చెందారు.  మరో 15 మంది  గాయపడ్డారు.  ప్రమాదం జరిగిన  సమయంలో  బాణసంచా  తయారీ కేంద్రంలో  30 మంది పనిచేస్తున్నారు.