బాణసంచా ఫ్యాకర్టీలో పేలుడు... ఆరుగురు మృతి
చెన్నై తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో బుధవారం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 30 మంది పనిచేస్తున్నారు.