కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరులో బస్సు–కారు ఢీకొని పది మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం హృదయవిదారకంగా మరింది. బంధువుల రోదనలు మిన్నంటాయి.