రెండు బైకులు డికొని యువకుడు మృతి

రెండు బైకులు డికొని యువకుడు మృతి

త్కూర్(ముద్ర న్యూస్):రెండు బైకులు డికోని  మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని రాజన్నగూడెం గ్రామానికి చెందిన చల్ల రమేష్,బుచ్చమ్మల కుమారుడు చల్ల  ప్రవీణ్ (16)తీవ్రగాయలు అయ్యాయి.108 వాహనములో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండా మార్గమధ్యలో ప్రవీణ్ మరణించాడు . మృతుడు ప్రవీణ్ హైద్రాబాదులో ఇంటర్ చదువుతున్నాడని మృతుని తల్లితండ్రులు తెలిపారు.    ఇంకా పూర్తి వివరాలు తెలియవల్సి ఉంది.