Ravindra Naik - కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్

Ravindra Naik - కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్

ముద్ర,తెలంగాణ:- లోక్‌సభ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సీఎం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.