గ్రూప్​ –1 నోటిఫికేషన్​ విడుదల

గ్రూప్​ –1 నోటిఫికేషన్​ విడుదల

టీఎస్​ న్యూస్​: రాష్ట్రంలో గ్రూప్​ –1 నోటిఫికేషన్​ విడుదలైంది. సోమవారం రాత్రి 563 పోస్టులతో  నోటీపికేషన్​ విడుదల చేస్తూ టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 23 నుంచి మొదలుపెట్టనున్నారు. వచ్చేనెల 14 వరకు గ్రూప్​–1 పోస్టులకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.  కాగా, తలంలో గ్రూప్​–1 పరీక్షలు రాసిన వారికి ఈసారి అప్లికేషన్​ ఫీజు లేదని ప్రకటరించారు. కానీ, దరఖాస్తు మాత్రం కచ్చితంగా చేసుకోవాలని సూచించారు.