ఉగాదిని పురస్కరించుకొని మున్సిపల్ చైర్ పర్సన్ కు సన్మానం

ఉగాదిని పురస్కరించుకొని మున్సిపల్ చైర్ పర్సన్ కు సన్మానం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు శ్రీ నంబి వేణుగోపాల్యాచార్య కౌశికను జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్యాచార్య మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులను స్వామివారి చిత్ర పటం అందజేసి శేష వస్త్రంతో సన్మానించారు.