రూ. 192 కోట్లతో హైదరాబాద్​లో భూములు కొన్న కవిత 

రూ. 192 కోట్లతో హైదరాబాద్​లో భూములు కొన్న కవిత 

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో మూడో చార్జిషీట్​ దాఖలైంది. పిళ్ళయ్​, కవితకు సంబంధించిన కీలక అంశాలు అందులో ఉన్నాయి. హవాలా ద్వారా రూ. 100 కోట్ల ముడుపులు అందాయి. మనీలాండరింగ్​, మవాలా వ్యవహారాల్లో కవిత కీలకంగా ఉన్నారు. మాగుంట శ్రీనివాస్​ రెడ్డితో కవిత సమావేశమయ్యారు. కవిత ప్రతినిధిగా పిళ్ళయ్​, రాఘవ ప్రతినిధిగా ప్రేమ్​ మండూరి ఉన్నారు. అరుణ్​ పిళ్ళయ్​ కి కవితనే డబ్బు సమకూర్చారు. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ. 192 కోట్లతో హైదరాబాద్​లో భూములు కొన్నారు. హైదరాబాద్​లో కవిత 3 స్థలాలను కొనుగోలు చేశారు. చార్జి షీట్​ ఆమె భర్త అనిల్​ పేరును ప్రస్తావించిన ఈడీ.