మదుయాష్కీని ఓదార్చిన ఎమ్మెల్యే కుంభం

మదుయాష్కీని ఓదార్చిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి భువనగిరి : మాజీ యంపి మదుయాష్కీ గౌడ్ తల్లి అనసూయ మరణించగా సోమవారం హయత్ నగర్ లోని నివాసం లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆమె పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మదుయాష్కీని ఓదార్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.