బోడుప్పల్ లో ప్లేస్కూల్ ప్రారంభించిన వజ్రేష్ యాదవ్

బోడుప్పల్ లో ప్లేస్కూల్ ప్రారంభించిన వజ్రేష్ యాదవ్

 బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ఈరో వావ్ కిండ్స్ ప్లే స్కూల్ కు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ హాజరై పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మారెడ్డి, భూక్య సుమన్, సీసా వెంకటేష్ గౌడ్, మోదుగు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు