MJR ట్రస్ట్ అధ్వర్యంలో  డిజిటల్ లైబ్రరీ నీ ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..

MJR ట్రస్ట్ అధ్వర్యంలో  డిజిటల్ లైబ్రరీ నీ ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  జిల్లా కేంద్రంలోనీ  గ్రందలయంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీనీ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 కంప్యూటర్స్ ఎర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీ నీ నాగర్ కర్నూల్ యువతకు అందుబాటులొకి తీసుకొచ్చాము అని తెలిపారు,అతి కొద్ది రోజుల్లో 2 కొట్ల రూపాయలతో కొత్తగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న గ్రంధాలయ పనులు పూర్తి చేసి యువతకు అందుబాటులోకి తెస్తాం అని తెలిపారు,తమ ట్రస్ట్ ద్వారా గ్రండలయంలో డిజిటల్ లైబ్రరీ ఎర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ హన్మంత్  ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.