నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకై అండగా నిలిచిన 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి..

నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకై అండగా నిలిచిన 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలంలోని నాగదేవ్ పల్లి  గ్రామానికి చెందిన పెంటయ్య గత కొన్ని రోజుల క్రితం దుందుభి వాగులో ప్రమాదవశాస్తూ పడి చనిపోవడంతో వారి  కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి ,పెంటయ్య కుమార్తె మానస హైదరాబద్ లో TTC చదువుతుంది,మానస ఒక సంవత్సరం హాస్టల్ ఫీజు 50,000 అవుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి స్వంత డబ్బులు 50,000 వేల రూపాయల ఆర్థిక సహాయన్ని మానస,ఆమె తల్లి రేణుక గారికి అందజేశారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.