సిద్దిపేట కోమటి చెరువును సందర్శించిన మంత్రులు

సిద్దిపేట కోమటి చెరువును సందర్శించిన మంత్రులు

 జగదీశ్ రెడ్డి హరీష్ రావు, ఎంపీ ఎమ్మెల్యేలు

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కోమటి చెరువు ను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు , జగదీశ్ రెడ్డి,హరీశ్ రావు,మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు సందర్శించారు. పర్యాటకుల సందర్శన కోసం కోమటి చెరువు పైన ఏర్పాటుచేసిన వివిధ సదుపాయాలను మంత్రి హరీష్ రావు దగ్గరుండి జగదీశ్ రెడ్డికి చూపించారు.ఈ సందర్భంగా సందర్శకులు మంత్రులతో సెల్ఫీలు దిగారు.