రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదు: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలన్నారు. ఈ విషయాన్ని ఖర్గేను అడగుతామన్నారు. దళితులకు కేసీఆర్ చేసేందేమీ లేదన్నారు. విగ్రహం పెడితే దళితులకు అండగా ఉన్నట్టా. కేబినెట్లో మాదిగలకు ఎందుకు స్థానం కల్పించలేదు. దళిత నాయకుడు ఖర్గేను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. నేను పార్టీని వీడుతున్నట్లు ఎన్నో ప్రచారాలు చేశారన్నారు.