రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదు: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదు: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదన్న కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలన్నారు.  ఈ  విషయాన్ని ఖర్గేను అడగుతామన్నారు. దళితులకు కేసీఆర్​ చేసేందేమీ లేదన్నారు.  విగ్రహం పెడితే దళితులకు అండగా ఉన్నట్టా. కేబినెట్​లో మాదిగలకు ఎందుకు స్థానం కల్పించలేదు. దళిత నాయకుడు ఖర్గేను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. నేను పార్టీని వీడుతున్నట్లు ఎన్నో  ప్రచారాలు చేశారన్నారు.