కేజ్రీవాల్కు సీబీఐ సమన్లపై ఆప్ తీవ్ర ఆగ్రహం
![కేజ్రీవాల్కు సీబీఐ సమన్లపై ఆప్ తీవ్ర ఆగ్రహం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64395182c5c49.jpg)
కేజ్రీవాల్కు సీబీఐ సమన్లపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. కుట్రలో భాగంగానే కేజ్రీవాల్కు నోటీసులు పంపారు. మోదీ తన మిత్రుల కంపెనీల ద్వారా రూ. లక్ష కోట్లు దోపిడీ చేశారన్నారు. ప్రశ్నంచినందుకే కేజ్రీవాల్ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. నోటీసులకు మేం భయపడేది లేదన్న సంజయ్సింగ్. మోదీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.