కేజ్రీవాల్​కు సీబీఐ  సమన్లపై ఆప్​ తీవ్ర ఆగ్రహం

కేజ్రీవాల్​కు సీబీఐ  సమన్లపై ఆప్​ తీవ్ర ఆగ్రహం

కేజ్రీవాల్​కు సీబీఐ  సమన్లపై ఆప్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కేజ్రీవాల్​పై కుట్ర జరుగుతోందన్న ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​. కుట్రలో భాగంగానే కేజ్రీవాల్​కు నోటీసులు పంపారు.  మోదీ తన మిత్రుల కంపెనీల ద్వారా రూ. లక్ష కోట్లు దోపిడీ చేశారన్నారు.  ప్రశ్నంచినందుకే కేజ్రీవాల్​ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. నోటీసులకు మేం భయపడేది లేదన్న సంజయ్​సింగ్​. మోదీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.