మోదీ ప్రభుత్వంలో అసమానతలు పెరిగిపోయాయి: ప్రకాశ్ కరత్
![మోదీ ప్రభుత్వంలో అసమానతలు పెరిగిపోయాయి: ప్రకాశ్ కరత్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64394cd5f2c10.jpg)
మోదీ ప్రభుత్వంలో అసమానతలు పెరిగిపోయాయన్న సీపీఎం నాయకుడు ప్రకాశ్ కరత్. వ్యవసాయ సంక్షభానికి మోదీ ప్రభుత్వమే కారణమన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ, కేరళ పోరాటం చేస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోందన్నారు. ఏపీలో బీజేపీ లేకపోయినా వాళ్ల విధానాలను వైసీపీ అమలు చేస్తోందన్నారు.