మిఠాయి బండారు షాప్ ప్రారంభం
మోత్కూర్(ముద్ర న్యూస్):మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద బాలాజీ మిఠాయి బండార్ షాప్ ను జిల్లా కాంగ్రెస్ నాయకులు పైళ్ల సోమిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మెన్ డాక్టర్ లక్ష్మీనరసింహ రెడ్డి ప్రంభించారు. కార్యక్రమం అనంతరం షాప్ యజమానులు ప్రేమ్ చౌదరి,లోకేష్ చౌదరి లు సాంప్రదాయ ఆచారాల తో శాల్వాతో పగడీలతో పైళ్ల సోమిరెడ్డి, డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి లను ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.