ఆర్డీవో కార్యాలయం ముట్టడి

ఆర్డీవో కార్యాలయం ముట్టడి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:గత కొన్ని రోజులుగా తమ సమస్యలపై సమ్మె చేస్తున్న వి ఏ ఓ లు గురువారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కనీస వేతనం రూ. 26 వేలకు పెంపు, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపు వారి ప్రధాన డిమాండ్లు.