రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జయంతి వేడుకలు 

రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జయంతి వేడుకలు 

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో మంగళవారం రోజున రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట వెంకట రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.రెడ్డి సంఘం గ్రామ అధ్యక్షులు గుడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ: ఆయన చేసిన సేవలు అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు గుడి రాజశేఖర్ రెడ్డి, అముదాల లక్ష్మారెడ్డి, గోగురి చంద్రారెడ్డి, గుడి శ్రీనివాస్ రెడ్డి, గుడి రవీందర్ రెడ్డి, గుడి మల్లారెడ్డి, వంచ వీరారెడ్డి, గొగురి శ్రీనివాస్ రెడ్డి, గోగురీ దామోదర్ రెడ్డి, వంచ మల్లారెడ్డి, శీలం రామచంద్రారెడ్డి, ఊకంటి కనకరెడ్డి, బైరి సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.