టాలీవుడ్లో విషాదం..
రాకేశ్మాస్టర్ మృతి
ముద్ర, తెలంగాణ బ్యూరో: టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి చెందారు. విశాఖలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.