శ్రీ రాజరాజేశ్వర మద్య మానేరు జలాశయం నుండి ఎల్ఎండికి నీటి విడుదల

శ్రీ రాజరాజేశ్వర మద్య మానేరు జలాశయం నుండి ఎల్ఎండికి నీటి విడుదల

22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు

ముద్ర, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.శ్రీ రాజరాజేశ్వర మద్యమానేర్ కు భారీ గా వరద, మూలవాగు,మానేరు వాగుల ద్వారా  లక్షా 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం18.82 టీఎంసీ లకు చేరిన నీటి నిల్వ. ఎల్ఎండీకి 22 గేట్ల ఎత్తి లక్షా పది వేల 572 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు.