కోస్గిల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 

కోస్గిల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామంలో సతీమణి శృతి కుమారుడు హితీష్,కుమార్తె తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.