మనీష్​ సిసోడియా వ్యవహారంలో ఈడీ పిటిషన్​పై విచారణ వాయిదా

మనీష్​ సిసోడియా వ్యవహారంలో ఈడీ పిటిషన్​పై విచారణ వాయిదా

మనీష్​ సిసోడియా వ్యవహారంలో ఈడీ పిటిషన్​పై విచారణ వాయిదా పడింది. పిటిషన్​ను పరిగణనలోకి తీసుకునే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని సీబీఐ ప్రత్యేక కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన కోర్టు.