మనీష్ సిసోడియా వ్యవహారంలో ఈడీ పిటిషన్పై విచారణ వాయిదా
మనీష్ సిసోడియా వ్యవహారంలో ఈడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. పిటిషన్ను పరిగణనలోకి తీసుకునే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని సీబీఐ ప్రత్యేక కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన కోర్టు.