కొనసాగుతున్న సర్వ శిక్షా సిబ్బంది సమ్మె

కొనసాగుతున్న సర్వ శిక్షా సిబ్బంది సమ్మె

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్షా అభియాన్ సిబ్బంది ఆర్డీవో కార్యాలయం ఎదుట సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె బుధవారం కూడా కొనసాగింది. ఏళ్ల తరబడి సేవలు అందించినా తమ సర్వీసులను గుర్తించక పోవటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.