33వ రోజుకు చేరిన వివో ఎల సమ్మె 

33వ రోజుకు చేరిన వివో ఎల సమ్మె 

బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన వివో లు 

గూడూరు మే 19 (ముద్ర):వివో ఏ లకు గౌరవ వేతనం అందించి వారిని కూడా న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ వివోఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరింది సమ్మెలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వివో ఎలా యూనియన్ అధ్యక్షురాలు శ్రీలత ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాన్నబాల పురుషోత్తం,  మరియు మల్లేష్, శారద, పద్మ , సునీత, శారద, బాలు , మౌనిక, సుజాత తదితరులు పాల్గొనడం జరిగింది.