అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వట్టిపల్లి.....

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వట్టిపల్లి.....

ఆలేరు (ముద్ర న్యూస్):వినాయక చవితి పర్వదినం సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ద్వారకా నగర్ లో బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపంలో శనివారం రాత్రి బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు రాజాపేట మాజీ ఎంపీపీ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ తన సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దయ. ప్రేమ. కటాక్షంతో ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు సముద్రాల శ్రీనివాస్. తునికి దశరథ. పట్టణ ఉపాధ్యక్షులు కళ్లెం రాజు. ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్. కార్యదర్శి అయిలీ సందీప్. నాయకులు మొరిగాడి ఆనంద్. రామోజు హరికృష్ణ. కటకం వెంకటేష్. బజరంగ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సీసా శివ. సభ్యులు లక్కాకుల సంతోష్. మోరిగాడి వైకుంఠం. లక్కాకుల కిరణ్. బరిగె వెంకటేష్. తోట సతీష్. కంసాని మహేష్. అయిలి శివ. బేతి నాగరాజు. మార్గం క్రాంతి. మొరిగాడి శివ. మంగ రాకేష్. తోట వినయ్. మంగ ఆకాష్. మోరిగాడి వంశీ. మొరిగాడి భాను. సిద్ధగొని భాను. రాజబోయిన రాజు. చంద్రగిరి సందీప్. శివ. సాయి. కే శరత్ చంద్ర. మొరిగాడి టింకు తో పాటు కాలనీవాసులు. తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.