మొదటి రోజే నామినేషన్ దాఖలు చేసిన వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

మొదటి రోజే నామినేషన్ దాఖలు చేసిన వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తొలిరోజే శుక్రవారం డిఆర్ఓ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య అనుచరులతో కలిసి ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.