ధర్నాకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

ధర్నాకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: హక్కుల సాధన కోసం, ఆర్యవైశ్య రాష్ట్ర కార్పోరేషన్ ఏర్పాటు డిమాండ్ తో హైదరాబాదులో చేపట్టిన ధర్నాకు మండల కేంద్రంలోని ఆర్యవైశ్యులు భారీగా తరలి వెళ్లారు. రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షులు అమరవాది,లక్ష్మీనారాయణ పిలిపు మేరకు జనగామ జిల్లా అధ్యక్షులు పార్శి కమల్ కుమార్ ఆధ్వర్యలో అధిక సంఖ్యలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జల్లా కార్యదర్శి జైన రమేష్, కోశాధికారి ఐత,బుచ్చిబాబు, మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు జొన్నల రాజేశ్వర్, మహంకాళి హరిశంద్ర స్టేషన్ ఘనపూర్ ఎంపీటీసీ గన్ను నర్సింహులు వాసవి క్లబ్ మాజీ డిప్యూటీ గవర్నర్ తెల్లాకుల రామకృష్ణ, గంగిశెట్టి ప్రమోద్ కుమార్, మండల మాజీ అధ్యక్షులు మారం లింగమూర్తి, నాగబండి వెంకట రామ నరసయ్య, జూలూరు నాగేశ్వరరావు, మాదారపు ధనుంజయ, అంచురి  కృష్ణారావు, పార్సి కృష్ణారావు, గందె లక్ష్మణ్, గోలి నవీన్, పాలకుర్తి లింగమూర్తి, ఆకుల గోపన్న, గన్ను రమేష్, సురేషు, అయిత నరసింహులు అక్కినేపల్లి ఉపేందర్, పజ్జూరి గోపయ్య, జై హరి, పోకల్ లింగయ్య అరుగుల శ్రీనివాస్, రాపాక సత్యనారాయణ, జగదీష్, చిట్టి మల్ల కృష్ణమూర్తి, రేవూరి  రమేష్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.