పలు వివాహం వేడుకలలో హాజరైన గద్వాల ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈ రోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం వివిధ గ్రామాల పలు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నూతన వధూవరులకు కానుకను అందజేశారు. అయిజ మండల కేంద్రంలో వివాహ మహోత్సవ వేడుకలు పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, కౌన్సిలర్స్ నరహరి శ్రీనివాసులు, దౌలు, వైస్ ఎంపీపి సుమతి, పాక్స్ ఛైర్మన్ వెంకటేష్, గట్టు మండలం పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, సర్పంచ్లు షేడ్రీక్, చిన్న గోవిందు బిఆర్ఎస్ పార్టీ నాయకులు శేషం పల్లి నరసింహులు, ఆలూరు రాము శెట్టి, రామాంజనేయులు, బజారి, రాము, కురుమన్న, వెంకన్న గౌడ్, మేస్త్రి తిమ్మప్ప, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.