థాయ్​లాండ్​లో ఇండియన్​ గ్యాంబ్లింగ్​ ముఠాను అరెస్టు

థాయ్​లాండ్​లో ఇండియన్​ గ్యాంబ్లింగ్​ ముఠాను అరెస్టు

థాయ్​లాండ్​లో ఇండియన్​ గ్యాంబ్లింగ్​ ముఠాను అరెస్టు చేశారు. పటాయలో 90 మంది భారతీయులను అరెస్టు చేసిన టాస్క్​ఫోర్స్​. అరెస్టు అయినవారిలో 14 మంది మహిళలు ఉన్నారు. వారి నుంచి భారీగా నగదు, గేమింగ్​ చిప్స్​ స్వాధీనం చేసుకున్నారు. చీకోటి ప్రవీణ్​ ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్​ జరుగుతున్నట్లు ఆరోణలు ఉన్నాయి. చీకోటి ప్రవీణ్​ పోలీసుల అదపులో ఉన్నట్లు అనుమానంగా ఉంది.