థాయ్లాండ్లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్టు
థాయ్లాండ్లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. పటాయలో 90 మంది భారతీయులను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్. అరెస్టు అయినవారిలో 14 మంది మహిళలు ఉన్నారు. వారి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు ఆరోణలు ఉన్నాయి. చీకోటి ప్రవీణ్ పోలీసుల అదపులో ఉన్నట్లు అనుమానంగా ఉంది.