రాజద్రోహం సెక్షన్లపై సుప్రీం కోర్టులో విచారణ
![రాజద్రోహం సెక్షన్లపై సుప్రీం కోర్టులో విచారణ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_644f705e02334.jpg)
రాజద్రోహం సెక్షన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. 124–ఏ తొలగింపుపై కేంద్ర కమిటీ పురోగతిపై ప్రశ్నించిన సీజేఐ. 124–ఏ తొలగింపు గతంలో ఉన్న కేసులకు వర్తింపచేయాలా? అని ప్రశ్నించిన సీజేఐ. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం తరపు లాయర్ కను అగర్వాల్. సెక్షన్ 124 –ఏ ను తొలగిస్తామని గతంలో సుప్రీ కోర్టుకు కేంద్రం తెలిపింది. రాజద్రోహం చట్టాన్ని తొలగించకపోతే న్యాయపరంగా తామే నిర్ణయం తీసుకుంటామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.