రాజద్రోహం సెక్షన్​లపై సుప్రీం కోర్టులో విచారణ 

రాజద్రోహం సెక్షన్​లపై సుప్రీం కోర్టులో విచారణ 

రాజద్రోహం సెక్షన్​లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. 124–ఏ తొలగింపుపై కేంద్ర కమిటీ పురోగతిపై ప్రశ్నించిన సీజేఐ. 124–ఏ తొలగింపు గతంలో ఉన్న కేసులకు వర్తింపచేయాలా? అని ప్రశ్నించిన సీజేఐ. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం తరపు లాయర్​ కను అగర్వాల్​. సెక్షన్​ 124 –ఏ ను తొలగిస్తామని గతంలో సుప్రీ కోర్టుకు కేంద్రం తెలిపింది. రాజద్రోహం చట్టాన్ని తొలగించకపోతే న్యాయపరంగా తామే నిర్ణయం తీసుకుంటామని సీజేఐ డీవై చంద్రచూడ్​ తెలిపారు.