విద్యుత్ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

విద్యుత్ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మేడే సందర్బంగా జగిత్యాలలో కార్మికులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ కార్మికులు తెలoగాణ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయoలో యూనియన్ కంపెనీ ప్రెసిడెంట్ గాండ్ల  ఆంజనేయులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘo జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్ష కార్యదర్శులు బుల్లెట్ ఆంజనేయులు, రమణ, రవీందర్ రెడ్డి, డివిజన్ నాయకులు. కొమురయ్య, శేఖర్ రెడ్డి, తస్లీం, గంగన్న, సీఐటీయూ కార్మికులు పాల్గొన్నారు.