మళ్లీ కెసిఆర్ బస్సు యాత్రకు రెడీ..
ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48గంటల పాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు సాయంత్రం 8 గంటలకు గడువు ముగియనున్నది. గడువు ముగిసిన తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో కొనసాగనుంది.. తాజాగా కెసిఆర్ పర్యటన రిషెడ్యూల్ చేశారు..
కేసీఆర్ బస్సుయాత్ర- రోడ్డు షో వివరాలు :
- మూడో తేది సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్డు షో
- నాలుగో తేది సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో
- అయిదో తేది సాయంత్రం జగిత్యాల రోడ్డు షో
- ఆరో తేది సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో
- ఏడో తేది కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో
- ఎనిమిదో తేదిన నర్సాపూర్ రోడ్డు షో.. అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో
- తొమ్మిదో తేదిన కరీంనగర్ లో రోజు సాయంత్రం కరీంనగర్ లో రోడ్డు షో
- పదివ తేదిన సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…