గోదావరిఖనిలో  బీఆర్ఎస్ కార్యకర్తపై హత్యాయత్నం

గోదావరిఖనిలో  బీఆర్ఎస్ కార్యకర్తపై హత్యాయత్నం

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో  బీఆర్ఎస్ కార్యకర్తపై హత్యాయత్నం, కత్తులతో కొంతమంది దాడి చేశారు. కాంగ్రెస్ ఓ పార్టీ కార్యకర్తలు గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన బాధితులు.బాధితుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.