వేగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్​ కావేరి’

వేగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్​ కావేరి’

వేగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్​ కావేరి’.    ముందుగా పోర్ట్​ సూడాన్​ నుంచి జెడ్డాకు భారతీయుల తరలింపు. జెడ్డా నుంచి భారత్​కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సూడాన్​లో 3,000 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. అందరిని సురక్షితంగా తరలిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం.