వేగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కావేరి’
వేగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కావేరి’. ముందుగా పోర్ట్ సూడాన్ నుంచి జెడ్డాకు భారతీయుల తరలింపు. జెడ్డా నుంచి భారత్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సూడాన్లో 3,000 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. అందరిని సురక్షితంగా తరలిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం.