పీరీల పండగ సందడి

పీరీల పండగ సందడి

కేసముద్రం, ముద్ర: గ్రామాల్లో పీరీల పండగ సందడి కోలాహలంగా సాగుతోంది. ముస్లిం మత ప్రవక్త మహమ్మద్ మనుమలు మనుమలు హుస్సేన్, హస్సేన్ ప్రాణ త్యాగానికి గుర్తుగా ‘ఆషూరా’ వేడుకలు 10 రోజులపాటు నిర్వహిస్తారు. ఇప్పటికే మూడు రోజులుగా గ్రామాల్లో పీరీల పండగ సందడి సాగుతోంది. ఇంటింటికి వచ్చిన హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరు పీరీలకు స్వాగతం పలుకుతున్నారు.