మంథని లో రేపు నిర్వహించనున్న కేసీఆర్ సభ స్థలిని పరిశీలించిన - పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు

మంథని లో రేపు నిర్వహించనున్న కేసీఆర్ సభ స్థలిని పరిశీలించిన - పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథనిలో రేపు  నిర్వహించనున్న కేసీఆర్ సభ స్థాలిని సోమవారం పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు పరిశీలించారు. సీఎం కేసీఆర్ పాల్గొననున్న సభను నలువైపులా భారీ బందోబస్తును ఇప్పటికే పోలీసులు ఏర్పాట్లు చేయగా, అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పుట్ట మధు తెలిపారు.