అ అల్లా అందరిని చల్లగా చూడాలి - మంథని ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్ బాబు

అ అల్లా అందరిని చల్లగా చూడాలి - మంథని ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:-ఆ అల్లా అందరిని చల్లగా చూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంథని పట్టణంలోని మసీద్ వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.