నేడు తెలంగాణ బంద్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ పహారా
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఇవాళ తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. ఇటీవల గడ్చి రోలిలో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయి స్టులు తెలంగాణ బంద్ కు పిలుపునేడు తెలంగాణ బంద్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ పహారా నిచ్చారు.
దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తున్నారు. మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో సరిహద్దు లో ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసు లు అప్రమత్తమయ్యారు.
ఏజెన్సీ ప్రాంతంలో అనేక చోట్ల పోలీసులు గస్తీ నిర్వ హిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీ సులు పహరా కాస్తున్నారు.
గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. పోలీసు బందోబస్తు తీవ్రతరం చేశారు.