మణిపూర్​లో చల్లారుతున్న ఉద్రిక్తతలు

మణిపూర్​లో చల్లారుతున్న ఉద్రిక్తతలు

మణిపూర్​లో చల్లారుతున్న ఉద్రిక్తతలు. ఇప్పడిప్పుడే అదుపులోకి వస్తున్న పరిస్థితులు. కర్ఫ్యూను సడలించిన ప్రభుత్వం. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. నిత్యావసరాల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. వేలాదిమంది నిరాశ్రయులు సహాయక శిబిరాల్లో ఉన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.