స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటనలో గూడూరు మండల వాసి మృతి
గూడూరు మార్చి 17 (ముద్ర): సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం సురేష్ నగర్ కు చెందిన జాటోత్ ప్రమీల (22) అని యువతి మృతి చెందడం జరిగింది. ప్రమీల మృతితో సురేష్ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియవలసి ఉం