ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి

ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి

నాగర్ కర్నూల్ జిల్లా: ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వచ్చిన సాయిచంద్. తన ఫామ్ హౌస్ లో అర్ధ రాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్, నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, గుండెపోటుతో పరిస్థితి విషమంగా ఉండటంతో గాయత్రి ఆస్పత్రిలో మృతి సాయి చంద్ భార్య రజని కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు. సాయి చంద్ వెంట భార్య రజని పిల్లలు పిఏ గన్మెన్ ఉన్నారు.