అమరావతిలో ఆర్–5 జెన్పై సుప్రీం కోర్టులో వచ్చే వారం విచారణ
అమరావతిలో ఆర్–5 జోన్పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు. రైతుల ఎస్ఎల్పీ పై వచ్చే వారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలియచేసింది. తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఆర్–5 జోన్పై సుప్రీం కోర్టులో ప్రస్తావించిన రైతుల లాయర్లు.