హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి

హనుమకొండ జిల్లా: హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి పోలీస్ వాహనం లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ కి వాహనం లోనే  దేహశుద్ధి చేసారు. గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్ జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేసారు.  తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని కొందరు ఆగ్రహ వ్యక్తం చేసారు.