అమరవీరుల దినోత్సవం లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్...

అమరవీరుల దినోత్సవం లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్...

ముద్ర ప్రతినిధి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నాడు తెలంగాణ అమరవీరుల దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన తెలంగాణ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. వైస్ చైర్మన్ బిక్కు నాయక్. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్. భువనగిరి జడ్పిటిసి సభ్యులు సుబ్బురు మల్లయ్య. యాదగిరిగుట్ట జడ్పిటిసి సభ్యురాలు శ్రీమతి తోటకూర అనురాధ బీరయ్య తో పాటు కార్యాలయ సిబ్బంది. జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. తదితరులు పాల్గొన్నారు..