రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు మరణం పార్టీకి తీరని లోటు
![రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు మరణం పార్టీకి తీరని లోటు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649da15068fcc.jpg)
వలిగొండ ముద్ర న్యూస్ :వలిగొండ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సాయి చందు కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐటిపాముల ప్రభాకర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడవెల్లి శాంతికుమార్, సీనియర్ నాయకులు శ్రీరాముల నాగరాజు, కొండూరు వెంకటేశం, సోమనబోయిన సతీష్, పబ్బు వెంకటరమణ, ఈతప నరసింహ, ఎమ్మె లక్ష్మయ్య, పోలేపాక బిక్షపతి, పోలేపాక సత్యనారాయణ, బల్గూరి నరేష్ రెడ్డి, పోలేపాక శ్రీశైలం, పల్లెర్ల రామచంద్రు, పబ్బు శెట్టయ్య, మహమ్మద్ జహీర్, కౌడే కృష్ణ, పబ్బు లక్ష్మయ్య, కడమంచి కుమార్ భరణి నరసింహ, తోటకూర శ్రీధర్, రాజు, జాషువా, బోడిగే పెంటయ్య, చరణ్, ఎగ్గే రాకేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు.