కోడి పందాలు ఆడుతున్న 27 మంది అరెస్ట్

కోడి పందాలు ఆడుతున్న 27 మంది అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్:జిల్లా కేంద్రం మెదక్ పట్టణం నార్సిఖేడ్ లో కోడి పందాలు ఆడుతున్న 27 మందిని పట్టుకున్నట్లు  టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. వారి వద్ద 8 కోళ్లు 2 లక్షల 62 వేల 130 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.27 మందిపై కేసు నమోదు చేశారు.