పోలీసుల తనిఖీలో 3 లక్షలు సిజ్

పోలీసుల తనిఖీలో 3 లక్షలు సిజ్

ముద్ర తూప్రాన్ :-ఎన్నికల కోడ్ నిబంధనలో భాగంగా తూప్రాన్ లో ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్డు లో నిర్వహించిన తనిఖీలలో ఎలాంటి సరైన పత్రాలు లేకుండా మాసాయిపేట్ కి చెందిన శ్రీకాంత్ 3 లక్షలు కలిగి ఉండడం తో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివనందం తెలిపారు.పట్టుబడిన మొత్తాన్ని రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు.ఎవరైనా వ్యక్తిగతంగా 50 వేలకు మించి సరైన పత్రాలు లేకుండా ఉండకూడదు అని కలిగివుంటే సిజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.