నిద్రిస్తున్న మహిళా మెలలోనుండి పుస్తేల తాడు అపహరణ. 

నిద్రిస్తున్న మహిళా మెలలోనుండి పుస్తేల తాడు అపహరణ. 

మోత్కూర్,ముద్ర:మోత్కూర్ మునిసిపల్ కేంద్రంలోని ఇందిరానగర్(అరేగూడెం)లో గడ్డం  యాదమ్మ గురువారం రాత్రి తన ఇంటి బయిటా నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల మేడలోని పుస్తేల తాడు దొంగిలించారని బాధితురాలి భర్త గడ్డం యాదయ్యా   పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  దర్యాప్త్ చేస్తున్నట్లు ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు